|
|
| చిత్రోత్సవం |
| ప్రచురణ తేది: 06/10/2009 |
|
స హ చట్టంపై రూపొందించిన లఘు చిత్రాలను ఈ నెల 11న హైదరాబాద్లో ప్రదర్శించనున్నట్లు సమాచార హక్కు ఐక్య వేదిక కోకన్వీనర్ రాకేష్కుమార్ తెలిపారు. చట్టం అమల్లోకి వచ్చి నాలుగేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో 'కబీర్' సంస్థతో కలసి ఈ ప్రదర్శనను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బంజారాహిల్స్లోని సినీమాక్స్కు ఎదురుగా ఉన్న ఎల్.వి.ప్రసాద్స్ ప్రివ్యూ థియేటర్లో ఉదయం 9 - 12.30 మధ్య చిత్ర ప్రదర్శన ఉంటుందన్నారు. |
|